మతిస్థిమితం లేని వృద్ధుడు మృతి

byసూర్య | Fri, Feb 23, 2024, 03:33 PM

వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం వెంకటాపురంలో బిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్న మతిస్థిమితం లేని వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కొల్లాపూర్ కు చెందిన సయ్యద్ మర్షిద్ ఫీర్ (73) గత కొన్ని రోజులుగా గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవించేవాడని, అనారోగ్యంతో మృతి చెందినట్లు కుమారుడు సయ్యద్ వలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM