మతిస్థిమితం లేని వృద్ధుడు మృతి

byసూర్య | Fri, Feb 23, 2024, 03:33 PM

వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం వెంకటాపురంలో బిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్న మతిస్థిమితం లేని వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కొల్లాపూర్ కు చెందిన సయ్యద్ మర్షిద్ ఫీర్ (73) గత కొన్ని రోజులుగా గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవించేవాడని, అనారోగ్యంతో మృతి చెందినట్లు కుమారుడు సయ్యద్ వలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM