జీహెచ్ఎంసీ ఖ‌జానాను ఖాళీ చేశారు: ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి

byసూర్య | Wed, Feb 21, 2024, 10:10 AM

జీహెచ్ఎంసీని ఆదుకోవాల్సిన గ‌త‌ రాష్ట్ర ప్ర‌భుత్వం దివాలా తీయించింద‌ని ఉప్ప‌ల్ కార్పొరేట‌ర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి ఆరోపించారు. మిగులు బ‌డ్జెట్‌గా ఉన్న బ‌ల్దియాను నేడు అప్పుల‌కుప్ప‌గా మార్చింద‌న్నారు. మంగ‌ళ‌వారం జీహెచ్ఎంసీ కౌన్సిల్ స‌మావేశంలో కార్పొరేట‌ర్ ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి మాట్లాడారు. 2014కు పూర్వం జీహెచ్ఎంసీకి ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉండేవ‌ని ఈ సంద‌ర్భంగా ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి గుర్తు చేశారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM