నేటి నుంచే మహిళలకు ఉచిత ప్రయాణం

byసూర్య | Sat, Dec 09, 2023, 11:42 AM

తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. కొత్తగా ఎమ్మ‌ల్యేగా ఎన్నికైన స‌భ్యుల‌తో ప్రొటెం స్పీక‌ర్ నేటి నుంచి రాష్ట్ర మహిళలకు టిఎస్ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. మధ్యాహ్నం1. 30గంటలకు అసెంబ్లీ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు. వారంపాటు ఎలాంటి ఐడి కార్డు లేకుండా జర్నీ చేయవచ్చు. ఆ తర్వాత ఆధార్ చూపించి ప్రయాణించాలి. అనంతరం అర్హులందరికీ మహాలక్ష్మీ స్మార్ట్ కార్డులు జారీ చేస్తారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM