రహదారుల వెంట వ్యర్థ పదార్థాలు వేయరాదు

byసూర్య | Sat, Dec 09, 2023, 10:04 AM

కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండల కేంద్రంలో శనివారం ఉదయం గ్రామ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామ పంచాయతీలకు ప్రతి ఒక్కరు సహకరించి ఆరోగ్యకరమైన గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు. శ్రీశైలం ప్రధాన రహదారిపై వేసిన వ్యర్థాలను తొలగించాలని ఆదేశించారు.


Latest News
 

నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. Sun, Jan 12, 2025, 09:50 PM
కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు Sun, Jan 12, 2025, 09:48 PM
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి Sun, Jan 12, 2025, 08:46 PM
రేపటి మంత్రి పొంగులేటి పర్యటన వివరాలు Sun, Jan 12, 2025, 08:43 PM
శాంటినోస్‌ గ్లోబల్‌ స్కూల్‌ 8వ వార్సికోత్సవ వేడుకల్లో పాల్గొన సబితా ఇంద్రారెడ్డి Sun, Jan 12, 2025, 08:41 PM