నల్ల పోచమ్మకు స్థిర వాసరే ప్రత్యేక పూజలు

byసూర్య | Sat, Dec 09, 2023, 09:57 AM

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండలంలోని మంజీరా నది ఒడ్డున బోరంచ శివారులో వెలిసిన నల్ల పోచమ్మ తల్లికి శనివారం అర్చకులు సిద్దయ్య స్వామి స్థిర వాసరే పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. పంచామృతాలు, పవిత్ర మంజీరా నది జలాలతో అభిషేకం, పుష్పాలు, పట్టు వస్త్రాలు సమర్పించి, ఎర్రటి కుంకుమ తిలకంతో విశేషాలంకరణ చేపట్టారు. అనంతరం అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించి, కుంకుమార్చన, మంగళ హారతి ఇచ్చారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM