నల్ల పోచమ్మకు స్థిర వాసరే ప్రత్యేక పూజలు

byసూర్య | Sat, Dec 09, 2023, 09:57 AM

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండలంలోని మంజీరా నది ఒడ్డున బోరంచ శివారులో వెలిసిన నల్ల పోచమ్మ తల్లికి శనివారం అర్చకులు సిద్దయ్య స్వామి స్థిర వాసరే పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. పంచామృతాలు, పవిత్ర మంజీరా నది జలాలతో అభిషేకం, పుష్పాలు, పట్టు వస్త్రాలు సమర్పించి, ఎర్రటి కుంకుమ తిలకంతో విశేషాలంకరణ చేపట్టారు. అనంతరం అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించి, కుంకుమార్చన, మంగళ హారతి ఇచ్చారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM