byసూర్య | Thu, Dec 07, 2023, 10:55 AM
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరనుంది. అందులో తొమ్మిది నుంచి 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు గాంధీ భవన్ వర్గాల ద్వారా తెలిసింది. జిల్లా నుంచి హుజూర్నగర్ ఎమ్మెల్యే ఉత్తంకుమార్ రెడ్డి ఉండనున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఉత్తంకుమార్ రెడ్డికి ఆర్థిక శాఖ అప్పగించనున్నట్లు తెలిసింది.