byసూర్య | Thu, Dec 07, 2023, 10:44 AM
ప్రమాదవశాత్తు రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం నాందేడ్ ప్రాంతానికి చెందిన అర్జున్ (29) మేడ్చల్లో తన కుటుంబ సభ్యులతో వివాహ వేదిక హాజరై తిరిగి ప్రయాణంలో రైలు ఎక్కుతుండగా కిందపడి మృతిచెందాడు. సంఘటన స్థలానికి రైల్వే పోలీస్ లు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.