రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మూలమల్ల విద్యార్థిని ఎంపిక

byసూర్య | Wed, Dec 06, 2023, 08:31 AM

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామానికి చెందిన విద్యార్థిని జి. సాయిశృతి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు మంగళవారం జిల్లా కబడ్డి అసోసియేషన్ కార్యదర్శి ఎం. రాము తెలిపారు. నిజమాబాద్ పట్టణంలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి బాలికల సీనియర్స్ విభాగం కబడ్డీ పోటీలలో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. గ్రామానికి చెందిన కబడ్డీ అసోసియేషన్ సభ్యులు సాయిశృతి ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు.


Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM