ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై ఫోక్సో కేసు.. రిమాండ్...

byసూర్య | Wed, Dec 06, 2023, 08:34 AM

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతపురం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వెంకటేశ్ పై ఫోక్సో కేసు నమోదయింది. 4 రోజుల కిందట పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, రిమాండ్ కు తరలించినట్లు మంగళవారం గద్వాల రూరల్ ఎస్ఐ ఆనంద్ తెలిపారు.


Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM