తుఫాన్ ప్రభావం పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఏఓ తారా

byసూర్య | Tue, Dec 05, 2023, 09:09 AM

తుఫాను ప్రభావం పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కామేపల్లి ఏవో తారాదేవి మంగళవారం కోరారు. తుఫాను ప్రభావంతో కామేపల్లి మండలంతో పాటు జిల్లాలో రాగల మూడు రోజులు ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ తుఫాను ప్రభావంతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.


Latest News
 

మెదక్ బిజెపి ఎంపి రఘునందన్‌రావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం Fri, Sep 20, 2024, 12:12 PM
మందుల దుకాణాలు పై డీసీఏ అధికారులు దాడులు Fri, Sep 20, 2024, 12:07 PM
హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో రీల్స్ చేస్తున్న ఆకతాయిలు Fri, Sep 20, 2024, 11:59 AM
నార్కెట్‌పల్లి రహదారిపై అగ్ని ప్రమాదం Fri, Sep 20, 2024, 11:36 AM
రానున్న మూడు రోజుల పాటు తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు Fri, Sep 20, 2024, 10:48 AM