వేధింపుల కేసులో ఏడాది జైలు

byసూర్య | Tue, Dec 05, 2023, 09:13 AM

భార్యను వేధించిన కేసులో భర్త కొమ్ము సుధాకర్ కు ఏడాది జైలుశిక్ష, రూ. 10వేల జరిమానా విధిస్తూ ఖమ్మం మొబైల్ కోర్టు ఇన్చార్జ్ న్యాయాధికారి ఆర్. శాంతిలత సోమవారం తీర్పు చెప్పారు. ఖమ్మం ఎన్ఎస్టీ రోడ్ ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మికి నిందితుడు సుధాకర్ తో వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది. అయితే తన భర్త ఏ పనీ చేయకుండా నిత్యం తాగొచ్చి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని 2016 జనవరి 22న ఫిర్యాదు చేసింది.


Latest News
 

కథలాపూర్ తహసిల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ Fri, Sep 20, 2024, 02:02 PM
నేడు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ Fri, Sep 20, 2024, 01:31 PM
ప్రయాణిస్తున్న కారులో అగ్నిప్రమాదం Fri, Sep 20, 2024, 01:29 PM
కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఆస్పత్రులను మరణాల ఉచ్చుగా మార్చింది : కేటీఆర్ Fri, Sep 20, 2024, 12:34 PM
పండగ సాయన్న స్పూర్తి తో ముందుకు వెళ్దాం : నీలం మధు Fri, Sep 20, 2024, 12:27 PM