byసూర్య | Sun, Dec 03, 2023, 10:57 AM
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తొలి రౌండ్ ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 63 స్థానాల్లో కాంగ్రెస్, 40 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 6 స్థానాల్లో, ఎంఐఎం 6 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. గోషామహల్ లో రౌండ్ 4 వివరాలు బిఆర్ఎస్ 3374, బీజేపీ 3602 కాంగ్రెస్ 893. బీజేపీ లీడ్ 228 లో ఉన్నారు.