బీఆర్ఎస్‌ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డికి 1272 ఓట్ల ఆధిక్యం

byసూర్య | Sun, Dec 03, 2023, 10:50 AM

మహేశ్వరం నాల్గో రౌండ్‌ ముగిసే సరికి బీఆర్ఎస్‌ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డికి 1272 ఓట్ల ఆధిక్యం, ఇబ్రహీంపట్నంలో మూడో రౌండ్‌ పూర్తయ్యే సరికి కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డికి 5395 ఓట్ల ఆధిక్యం, స్టేషన్ ఘనపూర్ లో 5వ రౌండ్ లో కడియం శ్రీహరికి 1083 ఓట్ల ఆధిక్యం, 5వ రౌండ్ కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్ రెడ్డి 4771 ఓట్ల ఆధిక్యంతో ముందంజ, డాక్టర్ వంశీకృష్ణ అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ 7000 ఓట్లతో ముందంజ, బెల్లంపల్లి 5th రౌండ్ 13500 లీడ్ లో వినోద్, 3 వ రౌండ్ లో మఖ్తల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిట్టెం రాంమోహన్ రెడ్డి ముందంజలో ఉన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తొలి రౌండ్ ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 65 స్థానాల్లో కాంగ్రెస్, 39 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 7 స్థానాల్లో, ఎంఐఎం 6 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM