3వ రౌండ్: కామారెడ్డి, కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఆధిక్యం

byసూర్య | Sun, Dec 03, 2023, 10:24 AM

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తొలి రౌండ్ ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 65 స్థానాల్లో కాంగ్రెస్, 39 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 5 స్థానాల్లో, ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. కొండగల్, కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి అధిక్యం కనబర్చడంతో రేవంత్ ఇంటివద్దకు భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 3 రౌండ్లు ముగిసే సరికి కామారెడ్డి, కొడంగల్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి 3 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM