![]() |
![]() |
byసూర్య | Sun, Dec 03, 2023, 10:16 AM
స్వయానా ప్రభుత్వ అధినేత కామారెడ్డిలో దెబ్బతినడం ఖాయమైంది. గజ్వేల్ లో కూడా స్వల్ప ఆధిక్యత ఉందని తెలుస్తున్నా, కనీసం అదొక్కటైనా నిలబెట్టుకోకపోతే పూర్తిగా పరువు పోవడం ఖాయం.రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో కనీసం ఒక రాష్ట్రమైనా కాంగ్రెస్ కి రాకపోవడానికి అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ లోపమే కారణం అని స్పష్టంగా తెలుస్తోంది. ఛత్తీస్ ఘడ్ కూడా ఏమంత లాండ్ స్లైడ్ కానేకాదని అర్థమవుతోంది.