ఖమ్మంలో ఓట్ల లెక్కింపు ప్రారంభం

byసూర్య | Sun, Dec 03, 2023, 10:10 AM

ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నియోజకవర్గంలో మొత్తం 16 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 23 రౌండ్ల అనంతరం ఫలితం రానుంది. కౌటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
కౌంటింగ్ ప్రక్రియలో 630 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వీరిలో మైక్రో అబ్జర్వర్లు 210, కౌంటింగ్ అసిస్టెంట్లు 210మంది ఉన్నారు. మొత్తం 630 మందికి తోడు 20శాతం మందిని రిజర్వ్ లో ఉంచారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM