లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు

byసూర్య | Sat, Dec 02, 2023, 03:39 PM

జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల శాసనసభ ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనున్నది. దీనికి వీఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రతి నియోజకవర్గానికి వేరువేరుగా లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. జగిత్యాల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 19 రౌండ్లలో పూర్తవుతుంది. 18 రౌండ్లలో 14 చొప్పున పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు జరగనుండగా 19వ రౌండ్లో 2 పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.కోరుట్ల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 19 రౌండ్లలో జరగనుండగా 18 రౌండ్లలో 14 పోలింగ్ కేంద్రాల చొప్పున, 19 రౌండ్లలో 10 పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ధర్మపురి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 20 రౌండ్లలో జరుగుతుంది. 19 రౌండ్లలో 14 పోలింగ్ కేంద్రాల చొప్పున 20 రౌండ్లలో 3 పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM