byసూర్య | Sat, Dec 02, 2023, 03:38 PM
ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ నమోదు శాతం ఎక్కువ అయింది. మొత్తం 2, 36, 287 మందికి గాను 2, 14, 810 మంది 90. 90 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పురుషులు 1, 04, 458మంది, 1, 10, 350 మంది స్త్రీలు, 2 ఇతరులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. తిరుమలాయపాలెంలో 92. 75శాతం, ఖమ్మంరూరల్ 87. 84శాతం, కూసుమంచి 92. 65శాతం, నేలకొండపల్లి 92. 85 శాతం ఓటుహక్కు వినియోగించుకున్నారు.