ఖమ్మం జిల్లాలో పాలేరు.. బాహుబలి

byసూర్య | Sat, Dec 02, 2023, 03:38 PM

ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ నమోదు శాతం ఎక్కువ అయింది. మొత్తం 2, 36, 287 మందికి గాను 2, 14, 810 మంది 90. 90 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పురుషులు 1, 04, 458మంది, 1, 10, 350 మంది స్త్రీలు, 2 ఇతరులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. తిరుమలాయపాలెంలో 92. 75శాతం, ఖమ్మంరూరల్ 87. 84శాతం, కూసుమంచి 92. 65శాతం, నేలకొండపల్లి 92. 85 శాతం ఓటుహక్కు వినియోగించుకున్నారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM