byసూర్య | Sat, Dec 02, 2023, 03:33 PM
స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భారీ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. ఓటింగ్ అనంతరం శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & రీసెర్చ్ కాలేజ్ లో ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో ఉంచారు.
డిసెంబర్ 3వ తారీఖున ఓట్ల లెక్కింపు జరగనుండగా. పోలీస్ అధికారులతో సమావేశమైన పోలీస్ కమిషనర్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.