కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు

byసూర్య | Sat, Dec 02, 2023, 03:33 PM

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భారీ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. ఓటింగ్ అనంతరం శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & రీసెర్చ్ కాలేజ్ లో ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో ఉంచారు.
డిసెంబర్ 3వ తారీఖున ఓట్ల లెక్కింపు జరగనుండగా. పోలీస్ అధికారులతో సమావేశమైన పోలీస్ కమిషనర్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM