నష్టపోయాం ఆదుకోండి సారూ

byసూర్య | Sat, Dec 02, 2023, 08:46 AM

అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి నష్టపోయిన తమను అధికారులు ఆదుకోవాలని ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల రైతులకు కోరుతున్నారు. నియోజకవర్గంలో ఇటీవల అకాల వర్షాలు పడడంతో ఎండకు ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. అయితే అధికారులందరూ ఎలక్షన్ విధులలో ఉండడం, ఎన్నికల కోడ్ కారణంగా పంట నష్టంపై సర్వే చేపట్టలేదని వారు వాపోయారు. వ్యవసాయ అధికారులు స్పందించి పంట నష్టంపై సర్వే చేపట్టి ఆదుకోవాలని ఆ మండలాల రైతులు కోరారు.


Latest News
 

కానిస్టేబుల్ భార్యపై మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకునే స్థాయికి దిగజార్చారని విమర్శ Thu, Oct 24, 2024, 07:27 PM
కళ్యాణలక్ష్మి,సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేత Thu, Oct 24, 2024, 07:11 PM
మెడిసిటీ ఆధ్వర్యంలో లక్ష్మాపూర్ లో ఉచిత వైద్యశిబిరం Thu, Oct 24, 2024, 07:10 PM
దేశ అభివృద్ధికి చిరునామాగా కేంద్రం పనిచేస్తుంది: ఎంపీ Thu, Oct 24, 2024, 07:09 PM
రెసిడెన్షియల్ స్కూల్‌లో ఆకస్మికంగా తనిఖీ చేసి జిల్లా కలెక్టర్ Thu, Oct 24, 2024, 07:06 PM