విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

byసూర్య | Sat, Dec 02, 2023, 08:43 AM

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం కారేపల్లి మండలంలో జరిగింది. ఎస్సై పుష్పాల రామారావు తెలిపిన వివరాలు ప్రకారం బాజుమలైగూడానికి చెందిన దోమందుల సుధాకర్ (43) గ్రామ శివారులోని జమాయిల్ తోటలో జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగ తగిలి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రామారావు పేర్కొన్నారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM