బిజెపి రాష్ట్ర కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియామకం

byసూర్య | Sat, Dec 02, 2023, 08:41 AM

బిజెపి రాష్ట్ర కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితుడిగా రంజిత్ మోహన్ ని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి నియామక పత్రాన్ని శుక్రవారం అందజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రంజిత్ మోహన్ పార్టీలో నీతి నిజాయితీగా అందిస్తున్న సేవలను పార్టీ అధిష్టానం గుర్తించింది. ఈ సందర్భంగా రంజిత్ మోహన్ మాట్లాడుతూ, తమకు అప్పగించిన పదవికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM