అయ్యప్ప స్వాములకు బిక్ష కార్యక్రమం

byసూర్య | Sat, Dec 02, 2023, 08:39 AM

బాన్సువాడ నుండి శబరిమలైకి నాచారం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మధుసూదన స్వామి ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా శ్రీ షిరిడి సాయిబాబా ఆశ్రమం నందు పిట్లంకు చెందిన ఈశ్వర్ రెడ్డి గురు స్వామి పాదయాత్రతో విచ్చేసిన అయ్యప్ప స్వాములకు శుక్రవారం భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహా బిక్ష కార్యక్రమంలో బాన్సువాడ, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్ మండలాలకు చెందిన అయ్యప్ప స్వాములు పాల్గొనడం జరిగింది.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM