పిట్లంలో పోలీస్ కిష్టయ్య 14వ వర్ధంతి

byసూర్య | Sat, Dec 02, 2023, 08:38 AM

తెలంగాణ కోసం అమరుడైన పోలీస్ కిష్టయ్య 14వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పిట్లం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి ముదిరాజ్ సంఘ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్ కమిటీ అధ్యక్షులు బుగుడాల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మార్గం పండరి, సెక్రెటరీ వడగమ దేవేందర్, కోశాధికారి రాములు అన్నారం, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM