ఆలయ కోడెలకు వరిగడ్డి వితరణ

byసూర్య | Sat, Dec 02, 2023, 08:36 AM

భిక్కనూరు మండల కేంద్రంలో గల సిద్ధిరామేశ్వర ఆలయంలో ఉన్నటువంటి కోడెలకు వరిగడ్డిని శుక్రవారం వితరణ చేశారు. మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన నీల లింగం అనే రైతు ట్రాక్టర్ గడ్డిని ఆలయానికి తీసుకువచ్చారు.ఆయన మాట్లాడుతూ, ఆలయంలో పెంచుతున్న కోడెలకు వరిగడ్డిని పెట్టాలని సూచించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు మహేందర్రెడ్డి వరిగడ్డి దాత లింగమును అభినందించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM