రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం...

byసూర్య | Sat, Dec 02, 2023, 08:28 AM

మహబూబ్ నగర్ జిల్లా భూత్పుర్ మండలం ఏవీఆర్ తండా సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. నల్ల టీ-షర్టు, నల్ల ప్యాంట్ దరించిన(30)ఏళ్ల వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా శ్రీశైలం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్ ఢీకొట్టడంతో మృతి చెందినట్లు భూత్పూర్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు తమను సంప్రదించాలని ఎస్ఐ కోరారు.


Latest News
 

కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం: ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 12:59 PM
హైదరాబాదులో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగోతం..ప్రజల ప్రాణాలతో చెలగాటం Fri, Oct 25, 2024, 12:41 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పని చేయాలి Fri, Oct 25, 2024, 12:22 PM
సీతారామచంద్ర స్వామి ఆలయంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రత్యేక పూజలు Fri, Oct 25, 2024, 12:18 PM
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు Fri, Oct 25, 2024, 12:09 PM