byసూర్య | Fri, Dec 01, 2023, 05:23 PM
కొండాపూర్ లో వెటర్నరీ విభాగంలో సహాయకుడిగా పనిచేస్తున్న సుధాకర్ (48) విధులకు బుధవారం హాజరయ్యారు. ఇస్నాపూర్ 248 పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. రాత్రి ఆయనకు
గుండెపోటు రావడంతో సహచర సిబ్బంది సిపిఆర్ చేసి వెంటనే పటాన్చెరు ఆస్పత్రికి తరలించగా అప్పటికే సుధాకర్ చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు.