స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు: ఈసీ

byసూర్య | Wed, Nov 29, 2023, 07:52 AM

శాసనసభ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లపై మంగళవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనం నుండి మంగళవారం రాత్రి ఎన్నికల సాధారణ పరిశీలకులు సంజయ్ కుమార్ మిశ్రా, జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ లు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు నోడల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల పోలింగ్ ను స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM