byసూర్య | Wed, Nov 29, 2023, 07:52 AM
శాసనసభ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లపై మంగళవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనం నుండి మంగళవారం రాత్రి ఎన్నికల సాధారణ పరిశీలకులు సంజయ్ కుమార్ మిశ్రా, జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ లు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు నోడల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల పోలింగ్ ను స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు.