క్వింటా పాత పత్తి ధర రూ. 6, 650

byసూర్య | Wed, Nov 22, 2023, 11:55 AM

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి, మిర్చీ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చీ ధర రూ. 24, 200 జెండా పాట పలకగా, కొత్త మిర్చీ ధర రూ. 22, 011జెండాపాట పలికింది. క్వింటా పాత పత్తి ధర రూ. 6, 650, కొత్త పత్తి ధర రూ. 6, 700 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు ఏసీ మిర్చీ ధర రూ. 100, కొత్త పత్తి ధర రూ. 50 తగ్గగా, కొత్త మిర్చీ ధర రూ. 895 పెరిగినట్లు తెలిపారు.


Latest News
 

అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 01:16 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 01:13 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 01:10 PM
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ Sun, Sep 22, 2024, 01:09 PM
ఈనెల 28న లోక్ అదాలత్ విజయవంతం చేయాలి Sun, Sep 22, 2024, 01:07 PM