అధికారంలోకి రాగానే హామీలు అమలు చేస్తాం: పర్ణిక

byసూర్య | Wed, Nov 22, 2023, 11:53 AM

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డా. చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. బుధవారం దామరగిద్ద మండలం గత్ప గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పేద మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని, వంట గ్యాస్ 5రూ. 500 లకు అందిస్తామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను, నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని అన్నారు.


Latest News
 

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు Sun, Sep 22, 2024, 11:53 AM
పండ్ల మొక్కలు పెంచండి అదిగ లాభాలు పొందండి Sun, Sep 22, 2024, 11:51 AM
రైతు వేదిక బాగుంది.. నిర్వహణే భారమైంది ! Sun, Sep 22, 2024, 11:49 AM
గర్భిణీ మహిళలకు సంపూర్ణ వైద్య సేవలను సమర్థవంతంగా అందించాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Sun, Sep 22, 2024, 11:48 AM
హరీష్ రావు మాటలు ఊసరవెల్లి రంగులు మార్చినట్లే ఉంది: అక్కం స్వామి Sun, Sep 22, 2024, 11:30 AM