అదృశ్యమైన బాలికల ఆచూకీ లభ్యం

byసూర్య | Wed, Nov 22, 2023, 11:50 AM

భైంసా పట్టణంలో సోమవారం అదృశ్యమైన బాలికలు గంగోత్రి, దీప మంగళవారం స్థానిక ప్రయాణ ప్రాంగణంలో లభ్యమైనట్లు గంగోత్రి తండ్రి లక్ష్మినారాయణ తెలిపారు. వారసంత కావడంతో భైంసా మండలంలోని దేగాం గ్రామానికి చెందిన వీరు యాచించేందుకు భైంసాకు రాగా పట్టణంలో తిరుగుతూ ఉండి పోయారు. రాత్రి బస్టాండుకు వచ్చి నిద్రపోగా అప్పటికే గాలిస్తున్న లక్ష్మినారాయణకు కనిపించారని తెలిపారు.


Latest News
 

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM