byసూర్య | Wed, Nov 22, 2023, 11:50 AM
భైంసా పట్టణంలో సోమవారం అదృశ్యమైన బాలికలు గంగోత్రి, దీప మంగళవారం స్థానిక ప్రయాణ ప్రాంగణంలో లభ్యమైనట్లు గంగోత్రి తండ్రి లక్ష్మినారాయణ తెలిపారు. వారసంత కావడంతో భైంసా మండలంలోని దేగాం గ్రామానికి చెందిన వీరు యాచించేందుకు భైంసాకు రాగా పట్టణంలో తిరుగుతూ ఉండి పోయారు. రాత్రి బస్టాండుకు వచ్చి నిద్రపోగా అప్పటికే గాలిస్తున్న లక్ష్మినారాయణకు కనిపించారని తెలిపారు.