బీఆర్ఎస్ లో చేరిన గుడి తాండ కాంగ్రెస్ నాయకులు

byసూర్య | Wed, Nov 22, 2023, 11:49 AM

సంగారెడ్డి మండలం గుడి తాండ గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు పలువురు బీఆర్ఎస్ లో బుధవారం చేరారు. డిసిసిబి ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గ్రామంలోని ప్రచారం కొనసాగించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు మనోహర్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM