మామిడి పల్లిలో అయ్యప్ప భక్తుల మాలధారణ

byసూర్య | Wed, Nov 22, 2023, 11:13 AM

బాలాపూర్ మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో గల శ్రీశ్రీశ్రీ బాల మణికంఠ అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం 52 మంది అయ్యప్ప భక్తులు మాల ధారణ వేశారు. జగదీశ్వర్ రెడ్డి గురుస్వామి, ప్రసాద్ గురుస్వామి ల పర్యవేక్షణలో ఈ మాలధారణ కార్యక్రమం కొనసాగింది. నియమ నిష్టలతో 41 రోజుల పాటు దీక్షను కొనసాగించనున్నారు.


Latest News
 

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM