byసూర్య | Wed, Nov 22, 2023, 11:13 AM
బాలాపూర్ మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో గల శ్రీశ్రీశ్రీ బాల మణికంఠ అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం 52 మంది అయ్యప్ప భక్తులు మాల ధారణ వేశారు. జగదీశ్వర్ రెడ్డి గురుస్వామి, ప్రసాద్ గురుస్వామి ల పర్యవేక్షణలో ఈ మాలధారణ కార్యక్రమం కొనసాగింది. నియమ నిష్టలతో 41 రోజుల పాటు దీక్షను కొనసాగించనున్నారు.