పోలింగ్ కేంద్రాలను గుర్తించి చర్యలు తీసుకోవాలి : శ్వేత

byసూర్య | Wed, Nov 22, 2023, 10:43 AM

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ శ్వేత ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి, ఎన్నికల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వర్తించాల్సిన విధి, విధానాలపై వారు అవగాహన కల్పించారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా సంబంధిత రెవెన్యూ అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.


Latest News
 

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే Sat, Sep 21, 2024, 10:44 AM
ఈనెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలి: ప్రిన్సిపాల్ Sat, Sep 21, 2024, 10:24 AM
యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM