ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

byసూర్య | Wed, Nov 22, 2023, 09:39 AM

అశ్వారావుపేట మండలంలోని నందిపాడు గ్రామానికి చెందిన పద్దం శ్రీను కుమారుడు ఫ్లెమింగ్ (16) హైదరాబాద్ దుర్గంచెరువు పరిధిలోని ఓ కార్పొరేట్ ఫ్లెమింగ్ (ఫైల్) కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఫ్లెమింగ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి శ్రీనుకు పోలీసులు సమాచారం అందించారు. కాగా మృతుడి తల్లి నాగమణి కరోనా సమయంలో మృతిచెందారు. ఫ్లెమింగ్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

హైదరాబాద్‌ రీజినల్ రింగు రోడ్డు.. ఆ భూముల్లో రైతులకూ వాటాలు Fri, Sep 20, 2024, 07:08 PM
నేరం అంగీకరించిన జానీ మాస్టర్.. 16 ఏళ్ల వయసులోనే Fri, Sep 20, 2024, 07:04 PM
సింగరేణి కార్మికులు.. ఒక్కొక్కరికీ 1.90 లక్షల బోనస్ Fri, Sep 20, 2024, 07:00 PM
పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM