byసూర్య | Tue, Nov 21, 2023, 03:28 PM
హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి అయినా సంక్షేమ పథకాలు అందించడంలో అయినా కెసిఆర్ తోనే సాధ్యమని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. ఎన్నికలు అంటే మూడు రోజుల పండుగ కాదు, ఐదేళ్ల భవిషత్, మన అభివృద్ధి అని సీఎం కేసీఆర్ సీఎం అయ్యాక హుస్నాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు.