అభివృద్ధి, సంక్షేమం కేసీఆర్ తోనే సాధ్యం : మంత్రి హరీష్ రావు

byసూర్య | Tue, Nov 21, 2023, 03:28 PM

హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి అయినా సంక్షేమ పథకాలు అందించడంలో అయినా కెసిఆర్ తోనే సాధ్యమని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. ఎన్నికలు అంటే మూడు రోజుల పండుగ కాదు, ఐదేళ్ల భవిషత్, మన అభివృద్ధి అని సీఎం కేసీఆర్ సీఎం అయ్యాక హుస్నాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు.


Latest News
 

వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని తండ్రినే హతమార్చిన కూతురు Thu, Jul 10, 2025, 06:46 AM
హైదరాబాద్‌లో కల్తీ కల్లు తీవ్ర విషాదాన్ని నింపింది Thu, Jul 10, 2025, 06:42 AM
నిమ్స్‌లో కల్తీ కల్లు బాధితులకు చికిత్స మొత్తం 20 మంది ఆస్పత్రిలో చేరిక Thu, Jul 10, 2025, 06:17 AM
కేసీఆర్, జగన్ వల్లే తెలంగాణకు తీవ్ర నష్టం: సీఎం రేవంత్ రెడ్డి Wed, Jul 09, 2025, 11:07 PM
కల్లీ కల్లు మృతులకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలి: ఎంపీ ఈటల Wed, Jul 09, 2025, 09:39 PM