సిరిసిల్లలో బిజెపికి మరోసారి షాక్..!

byసూర్య | Tue, Nov 21, 2023, 01:30 PM

సిరిసిల్ల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని వీడుతున్న నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మంగళవారం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు శ్రీగాద మైసయ్య పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేశారు. సిరిసిల్లా నియోజకవర్గం నుండి స్థానికంగా 22 దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించకుండా రాణి రుద్రమరెడ్డినిపార్టీ అభ్యర్థిగా ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశారు.


Latest News
 

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం..... ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన Mon, Dec 04, 2023, 11:04 PM
తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ Mon, Dec 04, 2023, 11:04 PM
ఓ వార్తా పత్రికలో పని చేసిన రేవంత్,,,పాత ఫోటో వైరల్ Mon, Dec 04, 2023, 10:59 PM
తీరుమారని 'హస్త' రాజకీయం.. సీఎం, మంత్రి పదవులపై సీనియర్ల పట్టు Mon, Dec 04, 2023, 10:58 PM
గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీ Mon, Dec 04, 2023, 10:57 PM