![]() |
![]() |
byసూర్య | Tue, Nov 21, 2023, 01:30 PM
సిరిసిల్ల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని వీడుతున్న నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మంగళవారం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు శ్రీగాద మైసయ్య పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేశారు. సిరిసిల్లా నియోజకవర్గం నుండి స్థానికంగా 22 దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించకుండా రాణి రుద్రమరెడ్డినిపార్టీ అభ్యర్థిగా ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశారు.