సిరిసిల్లలో బిజెపికి మరోసారి షాక్..!

byసూర్య | Tue, Nov 21, 2023, 01:30 PM

సిరిసిల్ల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని వీడుతున్న నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మంగళవారం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు శ్రీగాద మైసయ్య పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేశారు. సిరిసిల్లా నియోజకవర్గం నుండి స్థానికంగా 22 దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించకుండా రాణి రుద్రమరెడ్డినిపార్టీ అభ్యర్థిగా ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM