ఈటెల నాయకత్వాన్ని బలపరుద్దాం: కందుల సంధ్యారాణి

byసూర్య | Tue, Nov 21, 2023, 01:28 PM

గోదావరిఖని ప్రజాసంకల్ప సభ విజయవంతం చేసిన ప్రజలు, మహిళలు, యువతకు రామగుండం బిజెపి అభ్యర్థి కందుల సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో బిజెపి ని గెలిపిస్తే. ఈటెల నాయకత్వాన్ని బలపరిచనట్లేనని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు సమస్యల పరిష్కారం, సింగరేణి ఉద్యోగుల టాక్స్ రియంబర్స్మెంట్ ఇప్పిస్తామని ఈటెల ప్రకటించడాన్ని ప్రజలు హర్షిస్తున్నారని ఆమె అన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM