ఈటెల నాయకత్వాన్ని బలపరుద్దాం: కందుల సంధ్యారాణి

byసూర్య | Tue, Nov 21, 2023, 01:28 PM

గోదావరిఖని ప్రజాసంకల్ప సభ విజయవంతం చేసిన ప్రజలు, మహిళలు, యువతకు రామగుండం బిజెపి అభ్యర్థి కందుల సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో బిజెపి ని గెలిపిస్తే. ఈటెల నాయకత్వాన్ని బలపరిచనట్లేనని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు సమస్యల పరిష్కారం, సింగరేణి ఉద్యోగుల టాక్స్ రియంబర్స్మెంట్ ఇప్పిస్తామని ఈటెల ప్రకటించడాన్ని ప్రజలు హర్షిస్తున్నారని ఆమె అన్నారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM