ఈటెల నాయకత్వాన్ని బలపరుద్దాం: కందుల సంధ్యారాణి

byసూర్య | Tue, Nov 21, 2023, 01:28 PM

గోదావరిఖని ప్రజాసంకల్ప సభ విజయవంతం చేసిన ప్రజలు, మహిళలు, యువతకు రామగుండం బిజెపి అభ్యర్థి కందుల సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో బిజెపి ని గెలిపిస్తే. ఈటెల నాయకత్వాన్ని బలపరిచనట్లేనని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు సమస్యల పరిష్కారం, సింగరేణి ఉద్యోగుల టాక్స్ రియంబర్స్మెంట్ ఇప్పిస్తామని ఈటెల ప్రకటించడాన్ని ప్రజలు హర్షిస్తున్నారని ఆమె అన్నారు.


Latest News
 

ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కలిసిన పాలకుర్తి కాంగ్రెస్ నేతలు Sat, Dec 09, 2023, 10:16 AM
ఆలేరు ఎమ్మెల్యేని సన్మానించిన అధికారులు Sat, Dec 09, 2023, 10:07 AM
రహదారుల వెంట వ్యర్థ పదార్థాలు వేయరాదు Sat, Dec 09, 2023, 10:04 AM
నల్ల పోచమ్మకు స్థిర వాసరే ప్రత్యేక పూజలు Sat, Dec 09, 2023, 09:57 AM
రేపు బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశంకానున్న కిషన్ రెడ్డి Fri, Dec 08, 2023, 11:03 PM