![]() |
![]() |
byసూర్య | Tue, Nov 21, 2023, 01:25 PM
నిజామాబాద్ లోని నల్లవెల్లిలో గ్రామానికి చెందిన జగన్నాథచారితో నిజామాబాద్ నగరానికి చెందిన స్నేహలత(23)కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన స్నేహలత ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. సోమవారం అంత్యక్రియల అనంతరం స్నేహలత మృతికి అత్తింటి వారి వేధింపులే కారణమంటూ మృతురాలి బంధువులు ఆందోళన చేశారు. వారి ఇంటిపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశారు.