![]() |
![]() |
byసూర్య | Tue, Nov 21, 2023, 01:24 PM
దోమకొండ మండల చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఆకాంక్ష అయిన డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసేందుకు తాను కృషి చేస్తానని బిఎల్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి సిరిగాధ సిద్ధిరాములు అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన దోమకొండ మండల కేంద్రంలో మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా గెలిచిన సంవత్సరంలోనే డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.