డ్రగ్స్ కు బానిసై బీటెక్ విద్యార్థి మృతి..!

byసూర్య | Tue, Nov 21, 2023, 01:19 PM

డ్రగ్స్ కు బానిసై బీటెక్ విద్యార్థి మృతిచెందిన ఘటన తలకొండపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు. మండల కేంద్రానికి చెందిన నామని ఈశ్వరమ్మ, పర్వతాలు కొడుకు నవీన్. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చేస్తున్న క్రమంలో నవీన్ డ్రగ్స్ కు బానిసయ్యాడు. అనారోగ్యం పాలైన అతను 3 నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. చేతికొచ్చిన కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.


Latest News
 

పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయని మెస్సేజ్.. ఓపెస్ చేస్తే రూ.2 లక్షలు కట్.. మీరూ ఇలా చేయకండి. Tue, Jan 14, 2025, 09:55 PM
గాలిపటం ఎగరేసేందుకు గుట్టపైకి పిల్లలు.. పొదల మాటున కనిపించిన సీన్ చూసి షాక్ Tue, Jan 14, 2025, 09:03 PM
కల్వకుంట్ల కవిత ఇంట్లో స్పెషల్ సంక్రాంతి.. వెల్లివిరిసిన సంతోషం Tue, Jan 14, 2025, 08:57 PM
చోరీ చేసి పారిపోతూ ఫ్లైఓవర్ నుంచి దూకేశాడు Tue, Jan 14, 2025, 08:50 PM
ఆ మంత్రికి వయసు పెరిగినా చిలిపి చేష్టలు పోలేదు.. బీజేపీ ఎంపీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Tue, Jan 14, 2025, 08:46 PM