డ్రగ్స్ కు బానిసై బీటెక్ విద్యార్థి మృతి..!

byసూర్య | Tue, Nov 21, 2023, 01:19 PM

డ్రగ్స్ కు బానిసై బీటెక్ విద్యార్థి మృతిచెందిన ఘటన తలకొండపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు. మండల కేంద్రానికి చెందిన నామని ఈశ్వరమ్మ, పర్వతాలు కొడుకు నవీన్. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చేస్తున్న క్రమంలో నవీన్ డ్రగ్స్ కు బానిసయ్యాడు. అనారోగ్యం పాలైన అతను 3 నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. చేతికొచ్చిన కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.


Latest News
 

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం..... ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన Mon, Dec 04, 2023, 11:04 PM
తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ Mon, Dec 04, 2023, 11:04 PM
ఓ వార్తా పత్రికలో పని చేసిన రేవంత్,,,పాత ఫోటో వైరల్ Mon, Dec 04, 2023, 10:59 PM
తీరుమారని 'హస్త' రాజకీయం.. సీఎం, మంత్రి పదవులపై సీనియర్ల పట్టు Mon, Dec 04, 2023, 10:58 PM
గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీ Mon, Dec 04, 2023, 10:57 PM