డ్రగ్స్ కు బానిసై బీటెక్ విద్యార్థి మృతి..!

byసూర్య | Tue, Nov 21, 2023, 01:19 PM

డ్రగ్స్ కు బానిసై బీటెక్ విద్యార్థి మృతిచెందిన ఘటన తలకొండపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు. మండల కేంద్రానికి చెందిన నామని ఈశ్వరమ్మ, పర్వతాలు కొడుకు నవీన్. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చేస్తున్న క్రమంలో నవీన్ డ్రగ్స్ కు బానిసయ్యాడు. అనారోగ్యం పాలైన అతను 3 నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. చేతికొచ్చిన కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM