డ్రగ్స్ కు బానిసై బీటెక్ విద్యార్థి మృతి..!

byసూర్య | Tue, Nov 21, 2023, 01:19 PM

డ్రగ్స్ కు బానిసై బీటెక్ విద్యార్థి మృతిచెందిన ఘటన తలకొండపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు. మండల కేంద్రానికి చెందిన నామని ఈశ్వరమ్మ, పర్వతాలు కొడుకు నవీన్. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చేస్తున్న క్రమంలో నవీన్ డ్రగ్స్ కు బానిసయ్యాడు. అనారోగ్యం పాలైన అతను 3 నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. చేతికొచ్చిన కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.


Latest News
 

51 అడుగులకు చేరిన నీటిమట్టం Sat, Jul 27, 2024, 09:05 AM
రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM