వేరుకుళ్ళు తెగులు నివారణకు అధికారి సూచన

byసూర్య | Tue, Nov 21, 2023, 01:13 PM

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు సాగుచేసిన వేరుశనగ పంటకు వేరుకుళ్ళు తెగులు సోకిందని దీని నివారణకు, సిఓసి అనే రసాయన మందును 600 మిల్లీ లీటర్లు మొక్క వేరు తడిచే విధంగా పిచికారి చేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారి తనూజ మంగళవారం రైతులకు సూచించారు. అదనపు సమాచారం, సూచనల కోసం వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని కోరారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM