వేరుకుళ్ళు తెగులు నివారణకు అధికారి సూచన

byసూర్య | Tue, Nov 21, 2023, 01:13 PM

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు సాగుచేసిన వేరుశనగ పంటకు వేరుకుళ్ళు తెగులు సోకిందని దీని నివారణకు, సిఓసి అనే రసాయన మందును 600 మిల్లీ లీటర్లు మొక్క వేరు తడిచే విధంగా పిచికారి చేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారి తనూజ మంగళవారం రైతులకు సూచించారు. అదనపు సమాచారం, సూచనల కోసం వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని కోరారు.


Latest News
 

తెలంగాణ ఆర్టీసీకి ప్రకటనల పేరుతో 'గో రూరల్ ఇండియా' అనే సంస్థ కోట్లాది రూపాయల మేర టోకరా Fri, Feb 14, 2025, 10:10 PM
సహకార సంఘాల కాలపరిమితిని పెంచిన ప్రభుత్వం Fri, Feb 14, 2025, 10:09 PM
దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న మంద కృష్ణ Fri, Feb 14, 2025, 10:07 PM
బీసీ కులగణన,ఎస్సి వర్గీకరణ చారిత్రాత్మక నిర్ణయాలు : నీలం మధు ముదిరాజ్.. Fri, Feb 14, 2025, 09:31 PM
సంగారెడ్డిలో ఐఐటీ పెట్టాలనుకున్నాం: జగ్గారెడ్డి Fri, Feb 14, 2025, 09:28 PM