వేరుకుళ్ళు తెగులు నివారణకు అధికారి సూచన

byసూర్య | Tue, Nov 21, 2023, 01:13 PM

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు సాగుచేసిన వేరుశనగ పంటకు వేరుకుళ్ళు తెగులు సోకిందని దీని నివారణకు, సిఓసి అనే రసాయన మందును 600 మిల్లీ లీటర్లు మొక్క వేరు తడిచే విధంగా పిచికారి చేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారి తనూజ మంగళవారం రైతులకు సూచించారు. అదనపు సమాచారం, సూచనల కోసం వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని కోరారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM