సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ఫోకస్ పెట్టాలి...

byసూర్య | Tue, Nov 21, 2023, 01:09 PM

ఎన్నికల సందర్భంగా 1950 టోల్ ఫ్రీ నెంబర్, ఫిర్యాదుల సెల్ కు వచ్చే ఫిర్యాదులను ప్రత్యేకంగా రిజిస్టర్ ఏర్పాటు చేసి నిర్వహించాలని రాష్ట్రస్థాయి ప్రత్యేక జనరల్ ఎన్నికల పరిశీలకులు అజయ్ వి నాయక్, పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా సూచించారు. వనపర్తి జిల్లా సాధారణ పరిశీలకులు పోలింగ్ రోజు కంట్రోల్ రూంకి వెళ్లి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, ఆయా పోలింగ్ కేంద్రాలలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను తెలుసుకోవాలన్నారు.


Latest News
 

తెలంగాణ ఆర్టీసీకి ప్రకటనల పేరుతో 'గో రూరల్ ఇండియా' అనే సంస్థ కోట్లాది రూపాయల మేర టోకరా Fri, Feb 14, 2025, 10:10 PM
సహకార సంఘాల కాలపరిమితిని పెంచిన ప్రభుత్వం Fri, Feb 14, 2025, 10:09 PM
దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న మంద కృష్ణ Fri, Feb 14, 2025, 10:07 PM
బీసీ కులగణన,ఎస్సి వర్గీకరణ చారిత్రాత్మక నిర్ణయాలు : నీలం మధు ముదిరాజ్.. Fri, Feb 14, 2025, 09:31 PM
సంగారెడ్డిలో ఐఐటీ పెట్టాలనుకున్నాం: జగ్గారెడ్డి Fri, Feb 14, 2025, 09:28 PM