సీఎం సభకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి...

byసూర్య | Tue, Nov 21, 2023, 01:08 PM

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఈ నెల19 ఆదివారం జరిగిన సీఎం కేసీఆర్ సభకు వెళ్లిన కుడికిల్ల గ్రామానికి చెందిన కొండ్ర చంద్రయ్య అనుమానాస్పదంగా మృతి చెందారు. దీంతో మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోమవారం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రయ్య దగ్గర రూ. 2లక్షలు ఉండాలని, విషయాని గమనించిన దుండగులే ఆయనను కొట్టి చంపి పారిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM