సీఎం సభకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి...

byసూర్య | Tue, Nov 21, 2023, 01:08 PM

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఈ నెల19 ఆదివారం జరిగిన సీఎం కేసీఆర్ సభకు వెళ్లిన కుడికిల్ల గ్రామానికి చెందిన కొండ్ర చంద్రయ్య అనుమానాస్పదంగా మృతి చెందారు. దీంతో మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోమవారం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రయ్య దగ్గర రూ. 2లక్షలు ఉండాలని, విషయాని గమనించిన దుండగులే ఆయనను కొట్టి చంపి పారిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కలిసిన పాలకుర్తి కాంగ్రెస్ నేతలు Sat, Dec 09, 2023, 10:16 AM
ఆలేరు ఎమ్మెల్యేని సన్మానించిన అధికారులు Sat, Dec 09, 2023, 10:07 AM
రహదారుల వెంట వ్యర్థ పదార్థాలు వేయరాదు Sat, Dec 09, 2023, 10:04 AM
నల్ల పోచమ్మకు స్థిర వాసరే ప్రత్యేక పూజలు Sat, Dec 09, 2023, 09:57 AM
రేపు బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశంకానున్న కిషన్ రెడ్డి Fri, Dec 08, 2023, 11:03 PM