సీఎం సభకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి...

byసూర్య | Tue, Nov 21, 2023, 01:08 PM

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఈ నెల19 ఆదివారం జరిగిన సీఎం కేసీఆర్ సభకు వెళ్లిన కుడికిల్ల గ్రామానికి చెందిన కొండ్ర చంద్రయ్య అనుమానాస్పదంగా మృతి చెందారు. దీంతో మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోమవారం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రయ్య దగ్గర రూ. 2లక్షలు ఉండాలని, విషయాని గమనించిన దుండగులే ఆయనను కొట్టి చంపి పారిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM