![]() |
![]() |
byసూర్య | Tue, Nov 21, 2023, 12:41 PM
నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని గుండ్లోరి గూడెం, సోలిపురం, కొంపల్లి, చీక టిమామిడి, వెల్మకన్నే, కల్వకుంట గ్రామాల్లో సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్టుల మీద ఉన్న శ్రద్ధ మునుగోడు అభివృద్ధి మీద లేదన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీ దే అన్నారు.