కాంట్రాక్టర్ కు కాదు అభివృద్ధి కారకులకు పట్టం కట్టండి

byసూర్య | Tue, Nov 21, 2023, 12:41 PM

నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని గుండ్లోరి గూడెం, సోలిపురం, కొంపల్లి, చీక టిమామిడి, వెల్మకన్నే, కల్వకుంట గ్రామాల్లో సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్టుల మీద ఉన్న శ్రద్ధ మునుగోడు అభివృద్ధి మీద లేదన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీ దే అన్నారు.


Latest News
 

శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం Sat, Jul 27, 2024, 02:31 PM
నూతన తహసీల్దార్ కు ఘన సన్మానం Sat, Jul 27, 2024, 02:31 PM
కల్వకుర్తి పట్టణంలోని 8వ వార్డులో సమస్యలు పరిష్కరించాలి Sat, Jul 27, 2024, 02:27 PM
నిజామాబాద్ లో 9 మంది తహశీల్దార్ ల బదిలీ Sat, Jul 27, 2024, 02:26 PM
అమడబాకులలో పట్టపగలే చోరీ Sat, Jul 27, 2024, 02:25 PM