మరోసారి ఓటువేసి తనను శాసనసభకు పంపించాలి: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

byసూర్య | Tue, Nov 21, 2023, 12:14 PM

తెలంగాణ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నువ్వే నేనంటూ రెండు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఎల్‌బీ నగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో బీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఎల్బీనగర్‌లో బీఆర్‌ఎస్ జెండాను ఎగురవేయడం ఖాయమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాగోలు డివిజన్ పరిధిలోని సాయినగర్ గుడిసెల్లో స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మళ్లీ ఓటు వేసి తనను శాసనసభకు పంపాలని విజ్ఞప్తి చేశారు.


Latest News
 

కుత్బుల్లాపూర్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ Fri, May 16, 2025, 01:13 PM
ఇబ్రహీంపట్నంలో బిర్యానీలో బల్లి ఘటన.. యజమాని వివాదాస్పద వ్యాఖ్యలు Fri, May 16, 2025, 01:11 PM
రాజీవ్ యువ వికాసం దరఖాస్తులపై గందరగోళం Fri, May 16, 2025, 01:10 PM
తెలంగాణలో లైసెన్స్‌డ్‌ సర్వే అభ్యర్థులకు దరఖాస్తులు మే 17 నుంచి Fri, May 16, 2025, 01:08 PM
హైదరాబాద్‌లో ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఆత్మహత్య Fri, May 16, 2025, 01:07 PM