మరోసారి ఓటువేసి తనను శాసనసభకు పంపించాలి: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

byసూర్య | Tue, Nov 21, 2023, 12:14 PM

తెలంగాణ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నువ్వే నేనంటూ రెండు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఎల్‌బీ నగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో బీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఎల్బీనగర్‌లో బీఆర్‌ఎస్ జెండాను ఎగురవేయడం ఖాయమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాగోలు డివిజన్ పరిధిలోని సాయినగర్ గుడిసెల్లో స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మళ్లీ ఓటు వేసి తనను శాసనసభకు పంపాలని విజ్ఞప్తి చేశారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM