బీజేపీలో హరేరామ క్షత్రియ యువజన సంఘం సభ్యులు చేరిక

byసూర్య | Tue, Nov 21, 2023, 12:08 PM

ఆర్మూర్ బిజెపి అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రాజారాం నగర్ కాలునికి చెందిన హరేరామ యూత్ సభ్యులు పార్టీలోకి చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షికారి శ్రీనివాస్, పొహార్ నవీన్, నవీన్ బొచ్కర్, దిలీప్ కుమార్, దినేష్, చందన్, వినాయక్ డీకే, సూరజ్, వాగ్లే విగ్నేష్, వేణు, రాహుల్, సృజన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM