![]() |
![]() |
byసూర్య | Tue, Nov 21, 2023, 12:08 PM
ఆర్మూర్ బిజెపి అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రాజారాం నగర్ కాలునికి చెందిన హరేరామ యూత్ సభ్యులు పార్టీలోకి చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షికారి శ్రీనివాస్, పొహార్ నవీన్, నవీన్ బొచ్కర్, దిలీప్ కుమార్, దినేష్, చందన్, వినాయక్ డీకే, సూరజ్, వాగ్లే విగ్నేష్, వేణు, రాహుల్, సృజన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.