బీజేపీలో హరేరామ క్షత్రియ యువజన సంఘం సభ్యులు చేరిక

byసూర్య | Tue, Nov 21, 2023, 12:08 PM

ఆర్మూర్ బిజెపి అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రాజారాం నగర్ కాలునికి చెందిన హరేరామ యూత్ సభ్యులు పార్టీలోకి చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షికారి శ్రీనివాస్, పొహార్ నవీన్, నవీన్ బొచ్కర్, దిలీప్ కుమార్, దినేష్, చందన్, వినాయక్ డీకే, సూరజ్, వాగ్లే విగ్నేష్, వేణు, రాహుల్, సృజన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కుత్బుల్లాపూర్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ Wed, Jun 18, 2025, 02:12 PM
అమ్మాయి విషయంలో స్నేహితుల మధ్య గొడవ.. ఓ యువకుడు మృతి Wed, Jun 18, 2025, 02:09 PM
ఇందిరమ్మ ఇళ్లతో లక్షెట్టిపేటలో స్వప్న గృహాల నిర్మాణం Wed, Jun 18, 2025, 02:09 PM
అంగన్‌వాడీల సమర్థ నిర్వహణపై పెద్దపల్లి కలెక్టర్ ఆదేశాలు Wed, Jun 18, 2025, 02:06 PM
జగిత్యాల రూరల్ బీజేపీకి కొత్త జోష్.. శెట్టి రవీందర్ ఉపాధ్యక్షుడిగా నియమితులు Wed, Jun 18, 2025, 02:02 PM