రాష్ట్రంలో పాగా వేసిన అగ్రనేతలు

byసూర్య | Tue, Nov 21, 2023, 10:49 AM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశంలోని ఆయా పార్టీల అగ్రనేతలంతా రాష్ట్రం విడిచి వెళ్లిపోయారు. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆ పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 30న పోలింగ్‌ జరగనుంది.


Latest News
 

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం..... ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన Mon, Dec 04, 2023, 11:04 PM
తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ Mon, Dec 04, 2023, 11:04 PM
ఓ వార్తా పత్రికలో పని చేసిన రేవంత్,,,పాత ఫోటో వైరల్ Mon, Dec 04, 2023, 10:59 PM
తీరుమారని 'హస్త' రాజకీయం.. సీఎం, మంత్రి పదవులపై సీనియర్ల పట్టు Mon, Dec 04, 2023, 10:58 PM
గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీ Mon, Dec 04, 2023, 10:57 PM