రాష్ట్రంలో పాగా వేసిన అగ్రనేతలు

byసూర్య | Tue, Nov 21, 2023, 10:49 AM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశంలోని ఆయా పార్టీల అగ్రనేతలంతా రాష్ట్రం విడిచి వెళ్లిపోయారు. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆ పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 30న పోలింగ్‌ జరగనుంది.


Latest News
 

51 అడుగులకు చేరిన నీటిమట్టం Sat, Jul 27, 2024, 09:05 AM
రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM