ముదిరాజ్ బంధువుల ఆత్మీయ సమ్మేళనం రానున్న కాసాని జ్ఞానేశ్వర్

byసూర్య | Tue, Nov 21, 2023, 10:46 AM

ఈ నెల 23న నారాయణఖేడ్ పట్టణంలోని కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాలులో తాలూక స్థాయి ముదిరాజ్ బంధువుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సంఘం బాద్యులు వెంకట్రాములు, మూఢ రామకృష్ణ, గంగారాంలు తెలిపారు. మంగళవారం వారు ఒక ప్రకటనలో పేర్కొంటూ. 23న నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్ ఎల్ సి బండ్ల ప్రకాష్, ముదిరాజుల ముద్దుబిడ్డ, మాజీ ఎమ్ ఎల్ సి కాసాని జ్ఞానేశ్వర్ రానున్నారు అన్నారు. ఉదయం 11గంటలకు జరిగే కార్యక్రమానికి తాలూకా పరిధిలోని ముదిరాజులు అందరూ హాజరు కావాలాన్నారు.


 


 


 


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM