ముదిరాజ్ బంధువుల ఆత్మీయ సమ్మేళనం రానున్న కాసాని జ్ఞానేశ్వర్

byసూర్య | Tue, Nov 21, 2023, 10:46 AM

ఈ నెల 23న నారాయణఖేడ్ పట్టణంలోని కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాలులో తాలూక స్థాయి ముదిరాజ్ బంధువుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సంఘం బాద్యులు వెంకట్రాములు, మూఢ రామకృష్ణ, గంగారాంలు తెలిపారు. మంగళవారం వారు ఒక ప్రకటనలో పేర్కొంటూ. 23న నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్ ఎల్ సి బండ్ల ప్రకాష్, ముదిరాజుల ముద్దుబిడ్డ, మాజీ ఎమ్ ఎల్ సి కాసాని జ్ఞానేశ్వర్ రానున్నారు అన్నారు. ఉదయం 11గంటలకు జరిగే కార్యక్రమానికి తాలూకా పరిధిలోని ముదిరాజులు అందరూ హాజరు కావాలాన్నారు.


 


 


 


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM