ఆఖరి వారం అగ్రనేతలంతా రాష్ట్రంలోనే

byసూర్య | Tue, Nov 21, 2023, 08:55 AM

ఎన్నికల ప్రచారంలో ఆఖరి ఘట్టం అదిరిపోనుంది. వారం రోజులపాటు అగ్రనేతల ప్రచారంతో రాష్ట్రం హోరెత్తనుంది. ప్రధాని సహా జాతీయ నేతలు, రాష్ట్ర కీలక నాయకులు అంతా ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లనున్నారు. BJP అగ్రనేతలు మోదీ, అమిత్‌షా, నడ్డా, కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ , ప్రియాంక, ఖర్గే, BRS అధినేత KCR, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పలువురు ముఖ్యుల ప్రచారానికి పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నాయి.


Latest News
 

51 అడుగులకు చేరిన నీటిమట్టం Sat, Jul 27, 2024, 09:05 AM
రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM