![]() |
![]() |
byసూర్య | Tue, Nov 21, 2023, 08:55 AM
ఎన్నికల ప్రచారంలో ఆఖరి ఘట్టం అదిరిపోనుంది. వారం రోజులపాటు అగ్రనేతల ప్రచారంతో రాష్ట్రం హోరెత్తనుంది. ప్రధాని సహా జాతీయ నేతలు, రాష్ట్ర కీలక నాయకులు అంతా ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లనున్నారు. BJP అగ్రనేతలు మోదీ, అమిత్షా, నడ్డా, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ , ప్రియాంక, ఖర్గే, BRS అధినేత KCR, జనసేన అధినేత పవన్కల్యాణ్ పలువురు ముఖ్యుల ప్రచారానికి పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నాయి.